BITS and Deeptech: అమరావతిలో బిట్స్‌ కు 75 ఎకరాలు కేటాయింపు…డీప్‌ టెక్‌ యూనివర్శిటీ ఏర్పాటవుతుందన్న లోకేష్‌

BITS and Deeptech: అమరావతి బిట్స్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు 75ఎకరాలను కేటాయించినట్టు మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రైవేట్, ఫారిన్ వర్శిటీలను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. అమరావతిలో డీప్‌ టెక్‌ యూనివర్శిటీ, విశాఖలో ఏఐ వర్శిటీలు వస్తాయని చెప్పారు. 

తాజా వార్తలు