ఎన్నికల బాండ్ల పేరుతో బెదిరించి బీజేపీకి విరాళాలు రాబట్టారని ఆరోపణ”
ఎన్నికల బాండ్ల పేరుతో పారిశ్రామికవేత్తలను బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. జనాధికార సంఘర్ష పరిషత్తు సభ్యుడు ఆదర్శ్ అయ్యర్ ఫిర్యాదు చేసినప్పటికీ, బెంగళూరు…