PM Kisan e-Kyc Beneficiary List : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులు ఈ నెల 24న కేంద్ర ప్రభుత్వం...
ENN
AP Budget 2025 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి. 28వ తేదీన ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది....
East Godavari : తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. ప్రేమించలేదని ఇంటర్మీడియట్ విద్యార్థినిపై యువకుడు దాడి చేశాడు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల...
AP Education: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ పరీక్షలు మొదలు కానుండటంతో ఇంటర్ విద్యార్థులకు హాల్ టిక్కెట్లను జారీ చేస్తున్నారు....
Visakha Murder: పూజల పేరుతో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్యుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన సంగతి...
Tomato Purchase: టమాటా ధరలు గణనీయంగా పడిపోవడంతో ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి...
Anakapalli Crime: వివాహేతర సంబంధం బయటపడుతుందనే ఉద్దేశంతో పొరుగింటి మహిళను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన అనకాపల్లిలో జరిగింది. చివరి నిమిషంలో నిందితురాలి...
AP Fibernet Chairman: ఏపీ ఫైబర్నెట్ వ్యవహారం రచ్చకెక్కింది. ఫైబర్నెట్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన జీవీరెడ్డికి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. పాలనా వ్యవహారాలపై...
AP Inter Exams: ఏపీ ఇంటర్ పరీక్షల నిర్వహణపై సీఎస్ సమీక్షించారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన కనీస సౌకర్యాల కల్పనతో పాటు ఫిర్యాదులు...
కూటమి ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్ ప్రశ్నాస్త్రాలను సంధించారు. మిర్చి రైతులను కలిస్తే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందా..? అని ప్రశ్నించారు. తాను...
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో...
మిర్చి రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మిర్చి రైతులను ఆదుకునే విషయంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని...