APSRTC Special Buses : మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి 453 ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. ఫిబ్రవరి 19 నుంచి 28 వరకు ఈ స్పెషల్ సర్వీసులు రాకపోకలు నిర్వహించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.