APBRAGCET 2025 Updates : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోర్సులో ప్రవేశానికి గడువు పొడిగించారు. ఈ మేరకు గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రసన్న వెంకటేశ్ వివరాలను వెల్లడించారు. అర్హులైన వారు మార్చి 15 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని సూచించారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.