రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసంది. జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులను కేటాయించింది. స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది
Journalism is our Passion
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసంది. జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులను కేటాయించింది. స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది