AP Telangana Temperatures : తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండల ప్రభావం కనిపిస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత బాగా ఉంటోంది. దీంతో అప్పుడే సమ్మర్ వచ్చేసిందా అన్నట్లు అనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు హైరానా అవుతున్నారు.