తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. తెలంగాణలో ఐదుగురు, ఏపీలో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా… వీరిపై పోటీకి ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది.
Journalism is our Passion
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. తెలంగాణలో ఐదుగురు, ఏపీలో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా… వీరిపై పోటీకి ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది.