AP Telangana Today : ఏపీలో అక్రమ మైనింగ్ కేసు హాట్ టాపిక్గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ వేడుకలు, బీజేపీ నేతలతో కిషన్ రెడ్డి సమావేశం, తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మునగపాకలో మంత్రి లోకేష్ పర్యటన.. ఏపీ, తెలంగాణకు సంబంధించి ఇలాంటి 12 ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.