AP SSC Exams : రేపు పదోతరగతి సోషల్ పరీక్ష యథాతథం, ఎలాంటి అపోహలు వద్దు- పాఠశాల విద్యాశాఖ

AP SSC Exams : ఏపీ పదో తరగతిలో భాగంగా రేపు సోషల్ పరీక్ష యథావిధిగా నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది.

తాజా వార్తలు