AP School Education : రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లేందుకు నిధులు కేటాయించింది. ఈనెల 25వ తేదీలోపు విజ్ఞాన యాత్రలు చేపట్టాలని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.