AP Sankranti 2025 : సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేంది కోడి పందేలు. గోదావరి జిల్లాలు కోడి పందేలకు పెట్టింది పేరు. ఇప్పుడు కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలు మొదలుకొని అన్ని జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. గుండాట, పేకాట వంటి జూద క్రీడల్లో దాదాపు రూ.5 వేల కోట్లకుపైగా చేతులు మారినట్లు అంచనా.