AP Police : ఇటీవల ఊహించని విధంగా నేరాలు జరుగుతున్నాయి. నేరగాళ్లు కొత్తకోత్త పద్ధతుల్లో రెచ్చిపోతున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితులకు చెక్ పెట్టడానికి ఏపీ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెలాఖరు వరకు లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.