AP Mlc Elections : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. కావలి గ్రీష్మ, బీద రవీంద్ర, బీటీ నాయుడు పేర్లను టీడీపీ ఖరారు చేసింది. పొత్తులో భాగంగా జనసేనకు, బీజేపీకి చేరొక సీటును కేటాయించింది.
Journalism is our Passion
AP Mlc Elections : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. కావలి గ్రీష్మ, బీద రవీంద్ర, బీటీ నాయుడు పేర్లను టీడీపీ ఖరారు చేసింది. పొత్తులో భాగంగా జనసేనకు, బీజేపీకి చేరొక సీటును కేటాయించింది.