AP MLC Elections : ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతుంది. ఈ ఎన్నికలను అధికార టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపింది. అయితే ఈ ఎన్నికలు అధికార కూటమికే సవాల్గా మారాయి.