స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. అధికార పార్టీ ఎన్నో రకాలుగా ప్రలోభాలకు గురి చేసినా…పార్టీ అభ్యర్థులనే గెలిపించుకున్నారని అన్నారు. పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశారు.
