AP Liquor: 2019-24 మధ్య కాలంలో మద్యం ఆర్డర్లన్నీ నచ్చిన వారికి ఇచ్చుకున్నారని కొత్తగా 7 కంపెనీలను ఏర్పాటు చేసి, దాదాపు 63 శాతానికి పైగా ఆర్డర్లు ఆ ఏడు కంపెనీలకు కట్టబెట్టారని ఏపీ అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రతి కేసుకు సగటున రూ.200 వరకు అనధికారికంగా వసూలు చేశారన్నారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.