AP Health Survey : జీవనశైలి మారుతోంది. శారీరక శ్రమ తగ్గుతోంది. జంక్ ఫుడ్ ఎక్కువ అవుతోంది. ఫలితంగా మన రాష్ట్రంలో బీపీ, షుగర్ బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఎన్సీడీ సర్వే-3లో ఈ విషయం వెల్లడైంది. బీపీలో కోనసీమ, షుగర్లో కృష్ణా జిల్లాలు ముందున్నాయి.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.