AP Govt : రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈనెల 17న రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగ సంఘాలతో.. ప్రభుత్వం భేటీ కానుంది. అయితే.. ప్రమోషన్ ఛానల్పై స్పష్టత ఉండాలని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.