AP Govt On Pending Bills : ఏపీ ప్రభుత్వం విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చింది. పెండింగ్ బిల్లలను క్లియర్ చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం రూ.6700 కోట్ల నిధులతో పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆర్థికశాఖను ఆదేశించారు.