AP Fibernet Chairman: ఏపీ ఫైబర్నెట్ వ్యవహారం రచ్చకెక్కింది. ఫైబర్నెట్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన జీవీరెడ్డికి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. పాలనా వ్యవహారాలపై సహకరించకపోవడంతో వ్యవహారం రచ్చకు ఎక్కింది. ఫైబర్ నెట్ ఎండీ, ఐఏఎస్ దినేష్ కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.