AP Fees Reimbursement : ఏపీలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.600 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ప్రకటన విడుదల చేశారు. మిగతా రూ.400 కోట్లను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు.