AP Cabinet Decisions : పేదలందరికీ ఇళ్ల పథకంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకంది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం అర్హులకు కేటాయించాలని నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాలను, ఉద్యోగులను మూడు విధాలుగా విభజించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు.