ఎయిడెడ్ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య పరిశీలనకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేసింది. తద్వారా ఎయిడెడ్ యాజమాన్యాల లెక్కలు బయటికి రానున్నాయి. 40 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను మూసివేసే అవకాశం ఉంది.
Journalism is our Passion
ఎయిడెడ్ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య పరిశీలనకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేసింది. తద్వారా ఎయిడెడ్ యాజమాన్యాల లెక్కలు బయటికి రానున్నాయి. 40 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను మూసివేసే అవకాశం ఉంది.