Alluri Sitharama Raju district : క్రీడల్లో పాల్గొనేందుకు విద్యార్థినులను తమిళనాడు తీసుకెళ్లిన పీఈటీ.. అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. శరీర భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినులు అసౌకర్యానికి గురయ్యారు. ఇంటికి వచ్చిన తరువాత తల్లిదండ్రులకు చెప్పారు.