మెట్టు సాయికుమార్ ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులు

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీని ప్రారంభిస్తున్నారు.

రేపు కరీంనగర్‌లో మంత్రులు శ్రీధర్ బాబు మరియు పొన్నం సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. మొదటి విడతలో కరీంనగర్, వరంగల్, గద్వాలలో చేప పిల్లల పంపిణీ జరుగుతుంది. అనంతరం అన్ని చెరువులలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు యోచిస్తున్నాం.

ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించడం, గత ప్రభుత్వ తప్పిదాలను పునరావృతం కాకుండా చూడడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గత పదేళ్లలో చేప పిల్లల పంపిణీలో జరిగిన భారీ కుంభకోణం గుర్తుంచుకుంటూ, చెరువు రకాలను బట్టి 3 రకాల చేపలను ఉచితంగా అందించనున్నామని వెల్లడించారు.


Discover more from Elite Media Telugu News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Discover more from Elite Media Telugu News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading