AP SSC Exams 2025 Updates: పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. సోషల్ పరీక్ష తేదీని మార్పు చేసింది. మార్చి 31 కాకుండా ఏప్రిల్ 1వ తేదీన జరుగుతుంది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.