AP Heatwaves: మార్చిలో మంటలు.. ప్రకాశం జిల్లాలో 42డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత, ఉక్కపోతతో విలవిల

AP Heatwaves: ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మార్చిలోనే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటేయడంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుండటంతో ఏపీలో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది.

తాజా వార్తలు