AP Heatwaves: ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మార్చిలోనే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటేయడంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుండటంతో ఏపీలో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది.