CBN In Polavaram: 2026 చివరకి పునరావాసం పూర్తి చేశాకే పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తామన్న చంద్రబాబు

CBN In Polavaram: పోలవరం ప్రాజెక్టు ముంపు బాధతుల పునరావాసాన్ని పూర్తి చేసిన తర్వాతే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2027లో ప్రాజెక్టును ప్రారంభించే సమయానికి పునరావాసం పూర్తి చేస్తామని ప్రకటించారు. ప్రతి ముంపు బాధితుడికి పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

తాజా వార్తలు