IRCTC Tour: విజయవాడ నుంచి ఐఆర్‌సీటీసీ సప్త జ్యోతిర్లింగ యాత్ర స్పెషల్… ఏప్రిల్‌ 8 నుంచి 19వరకు టూర్‌

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైల్లో సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్ర 12 రోజుల పాటు ఏడు జ్యోతిర్లింగ క్షేత్రాల మీదుగా సాగుతుంది. ఏప్రిల్ 8 నుంచి 19వ తేదీ వరకు 12 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బోర్డింగ్ సదుపాయం ఉంది.

తాజా వార్తలు