CPM On TDP: పార్లమెంట్ సీట్ల పునర్విభజనపై టీడీపీ మౌనం రాష్ట్రానికి ప్రమాదకరం.. పార్లమెంటులో ప్రశ్నించాలని సీపీఎం డిమాండ్

CPM On TDP:పార్లమెంటు సీట్లు పునర్విభజనపై టీడీపీ మౌనం రాష్ట్రానికి హానికరమని సీపీఎం అభిప్రాయపడింది. బీజేపీ కుట్రలో భాగస్వామ్యం కావద్దని, డిఎంకె ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లకపోవడం రాష్ట్రానికి నష్టం కలిగిస్తుందని, పార్లమెంటులో టిడిపి,జనసేన ఎంపిలు ప్రశ్నించాలని సీపీఎం డిమాండ్ చేసింది.

తాజా వార్తలు