TTD Board Decisions : తిరుమల శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు ఉదయం 5.30 గంటలకు బ్రేక్ దర్శనం సమయం మార్చే అంశాన్ని పరిశీలించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులకు ఆఫ్లైన్ దర్శనం కల్పించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని నిర్ణయించింది.