APSRTC Special Buses : హిందూ, క్రైస్తవ భక్తులకు ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. రాజమండ్రి నుంచి సువార్త యాత్ర స్పెషల్ పేరుతో ప్రసిద్ధి చర్చలను సందర్శించేందుకు లగ్జరీ సర్వీస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీరామనవమి పురస్కరించుకుని విశాఖ నుంచి భద్రాచలానికి సర్వీసులను నడపనుంది.
