Srikakulam News : శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో చూచిరాతలకు సహకరించిన 11 మంది ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే 5 మంది విద్యార్థులను డిబార్ చేశారు. ట్రిపుల్ ఐటీ సీట్లే లక్ష్యంగా మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు తెలుస్తోంది.
Srikakulam News : శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో చూచిరాతలకు సహకరించిన 11 మంది ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే 5 మంది విద్యార్థులను డిబార్ చేశారు. ట్రిపుల్ ఐటీ సీట్లే లక్ష్యంగా మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు తెలుస్తోంది.