Srikakulam News : ట్రిపుల్ ఐటీల్లో సీట్ల కోసం అక్రమాలు, ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల్లో చూచిరాత‌లు-11 మంది టీచర్ల సస్పెండ్

Srikakulam News : శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో చూచిరాతలకు సహకరించిన 11 మంది ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే 5 మంది విద్యార్థులను డిబార్ చేశారు. ట్రిపుల్ ఐటీ సీట్లే లక్ష్యంగా మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు