Delimitation Politics : నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ చీఫ్ జగన్, షర్మిల దీనిపై స్పందించారు. జగన్ పీఎం మోదీకి లేఖ రాశారు. 2026 డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.