AP Pensions : పింఛన్ల కోసం పండుటాకులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా వేలిముద్ర సరిగా రాక.. పాట్లు పడేవారు. ఈ కష్టాలకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. వేలిముద్రల కోసం కొత్తగా స్కానర్లను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
