AP Govt Microsoft MoU : ఏపీ యువతకు శుభవార్త…. 2 లక్షల మందికి ‘ఏఐ’ నైపుణ్య శిక్షణ – మైక్రోసాఫ్ట్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం

యువతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలు పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రెండు లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వనున్నారు.

తాజా వార్తలు