Chittoor Murder: చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో అన్న కొడుకును సొంత బాబాయి హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.