CBN in Delhi: విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు 100శాతం నిధులు అందించాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి కీలకమైన ప్రాజెక్టులను ఆమోదించి, ఆర్థిక సాయం అందించాలని కోరారు.