CBN In Delhi: వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన భూ ఆక్రమణలు, అక్రమాలు, దందాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బాబు భూ ఆక్రమణల నిషేధ బిల్లును అమోదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.