APPSC Group2: ఏపీపీఎస్సీ గత నెలలో నిర్వహించిన గ్రూప్2 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని కమిషన్ ప్రకటించింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు మార్చి 10లోగా తమ ప్రాధాన్యతలను నమోదు చేయాల్సి ఉంటుంది.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.