AP Budget 2025 : కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. దీనిపై వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యారు. తాజాగా మాజీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ అంటే లాటరీనా..? అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్లో ఒక్క పథకం కూడా చేతికి రాలేదని విమర్శలు గుప్పించారు.