Tirumala Srivari Theppotsavam 2025: తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు టీటీడీ వివరాలను పేర్కొంది. మార్చి 13వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరుగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తెప్పోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో ఆదేశించారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.