Palnadu Crime : పల్నాడు జిల్లాలో ఘోరం జరిగింది. బాలికను మాయమాటలతో లోబర్చుకుని.. ఇద్దరు పిల్లల తల్లిని చేశాడు ఓ వివాహితుడు. ఇద్దరు పిల్లలను దత్తత పేరుతో అమ్మేశాడు. అమ్మాయిలు కావాలంటే, ఈ నెంబర్ను సంప్రదించండని రైళ్ల బోగీలపై ఆమె ఫోన్ నెంబర్ను రాశాడు. తిరిగి ఆమెపైనే ఫిర్యాదు చేశాడు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.