GV Reddy Resign : ఏపీ ఫైబర్నెట్లో ఇటీవల ఓ వివాదం తెరపైకి వచ్చింది. దీనిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. సంస్థ ఎండీ దినేష్కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ.. ఫైబర్నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన ఆరోపణలు. తాజాగా జీవీ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు.