Janasena Pawan: ప్రజా గొంతును అసెంబ్లీలో వినిపిద్దాం, ప్రజల సమస్యలు, ఆకాంక్షలను చట్టసభల్లో చర్చిద్దామని జనసేన ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. సభలో జరిగే చర్చల్లో సభ్యులు చురుగ్గా పాలుపంచుకోవాలని మాట్లాడే భాష హుందాగా ఉండాలని వైసీపీ భాష వద్దని సూచించారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.