APSRTC : భక్తులకు, యాత్రికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. గుంటూరు నుంచి మహా కుంభమేళా, తమిళనాడులోని అరుణాచలానికి స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీస్లను వినియోగించుకోవాలని ఆర్టీసీ కోరుతోంది. ఈ ప్రత్యేక సర్వీసుల ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి.