Vijayawada : బెజవాడ దుర్గమ్మ ఆలయ అధికారులు విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన విద్యార్థులకు ఉచిత దర్శనం సౌకర్యం కల్పించారు. సరస్వతీదేవి జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. వేలాది మంది విద్యార్థులు అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నారు.