TTD Filed Complaint : ఆథ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారం అవాస్తవమని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేశారని టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.