AP Lands Resurvey : ఏపీలో జనవరి 20 నుంచి భూముల రీసర్వే చేపట్టనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. త్వరలో 22ఏ భూములపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి తర్వాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
Journalism is our Passion
AP Lands Resurvey : ఏపీలో జనవరి 20 నుంచి భూముల రీసర్వే చేపట్టనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. త్వరలో 22ఏ భూములపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి తర్వాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.